విండీస్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్. వీరితో పాటు కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే వాళ్లు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.