మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ప్లేయర్, తర్వాతి మ్యాచ్లో ఆడకపోతే... టీమిండియాపై కపిల్ దేవ్ ఫైర్...
First Published Jan 21, 2023, 9:36 AM ISTరాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా, రోహత్ శర్మ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఆటతీరులోనే కాదు, కల్చర్లో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రతీ సిరీస్ తర్వాత వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పేరుతో సీనియర్లకు రెస్ట్ ఇస్తున్న బీసీసీఐ, టీమ్ కాంబినేషన్ విషయంలోనూ రకరకాల ప్రయోగాలు చేస్తోంది...