టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పూర్తిగా టీ20లకు దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరు సీనియర్లకు టీమ్ మేనేజ్మెంట్, టీ20ల నుంచి రెస్ట్ ఇచ్చిందా? లేక వీళ్లు వన్డేలపైన ఫోకస్ పెట్టడానికి పొట్టి ఫార్మాట్ నుంచి దూరంగా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది..