దీంతో ఎలా చూసినా డబుల్ సెంచరీ బాదిన తర్వాత కూడా ఇషాన్ కిషన్, ఇంకొన్ని రోజులు రిజర్వు బెంచ్లో కూర్చోవాల్సి రావచ్చని భావిస్తున్నారు అభిమానులు. సౌతాఫ్రికా టూర్లో సెంచరీ చేసిన రిషబ్ పంత్ని పక్కనబెట్టి, ఇషాన్ కిషన్కి వరుస అవకాశాలు ఇచ్చేందుకు కూడా బీసీసీఐ, టీమిండియా సాహసం చేయకపోవచ్చని కామెంట్లు పెడుతున్నారు...