2017, డిసెంబర్ 11న ఇటలీలోనీ ఓ విలసవంతమైన రిసార్టులో అతికొద్ది మంది ఆత్మీయులు, స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ... టీమిండియా కెప్టెన్ పెళ్లికి భారత క్రికెటర్లు ఎవ్వరూ హాజరు కాలేదు... కోహ్లీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎంఎస్ ధోనీ కూడా ఈ వివాహానికి రాలేదు...