టీ20 వరల్డ్కప్ కూడా యూఏఈకి వెళ్లినట్టేనా... భారత్ వేదికగా నిర్వహించడం కష్టమేనంటూ...
First Published Jun 5, 2021, 5:05 PM ISTభారత్ ఆతిథ్యం ఇవ్వాల్సిన టీ20 వరల్డ్కప్ 2021 మెగా టోర్నీ, తటస్థ వేదిక యూఏఈ వేదికగా జరగడం ఖాయమైనట్టు వార్తలు వస్తున్నాయి. భారత్లో సెకండ్ వేవ్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో వేదికను తరలించడానికే మొగ్గుచూపుతున్నాయి బీసీసీఐ, ఐసీసీ...