పాకిస్తాన్ లో జరుగబోయే ఆసియా కప్ - 2023 లో భాగంగా భారత్ ఆడే మ్యాచ్ లు తటస్థ వేదిక (ఓమన్, దుబాయ్, శ్రీలంక అని ప్రచారంలో ఉంది)గా నిర్వహించడానికి అంగీకరించిన పాకిస్తాన్.. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో కూడా తమకు ఇలాంటి ఆప్షనే ఉండాలని పట్టుబడుతున్నది.