శ్రీగంధం సాగు చేయదలచిన వారు చట్టపరమైన షరతులు తెలుసుకోవాలి.
* 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్గా గంధపు చెక్కలు కొనుగోలు, విక్రయాలపై నిషేధం విధించింది.
* రైతులు చెట్లు పెంచుకోవచ్చు కానీ వాటిని ప్రభుత్వానికి మాత్రమే విక్రయించాలి.
* సాగు ప్రారంభం నుంచే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలి. అధికారులు తరచూ పర్యవేక్షణ చేస్తారు.
ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే శ్రీగంధం సాగు ద్వారా మంచి లాభాలు పొందవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ రంగంలో అప్పటికే వ్యాపారాలు మొదలు పెట్టిన వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.