సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పొదుపు పథకం ఇది. ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టిన డబ్బుకు స్థిరమైన వడ్డీ లభిస్తుంది.
* ప్రస్తుత వడ్డీ రేటు: సంవత్సరానికి సుమారు 8.2%గా ఉంది.
* డిపాజిట్ పూర్తిగా సురక్షితం
* కనీస పెట్టుబడి: రూ. 1,000
* గరిష్ట పెట్టుబడి: రూ. 30 లక్షల వరకు పెట్టొచ్చు.
ఈ పథకం రిస్క్ లేకుండా ఆదాయం పొందాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు.