లగ్జరీ కారు కొనాలని ప్రతి ఒక్కరి కోరిక. కానీ ఈ కారు కొనాలంటే పాతిక లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ కియా ఇప్పుడు తక్కువ ధరలోనే లగ్జరీ కారు తీసుకొస్తోంది. కియా ఇండియా కారెన్స్ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కొత్త వేరియంట్ ధర G1.5 పెట్రోల్ కోసం ₹12,54,900 (ఎక్స్ షోరూమ్), G1.5 టర్బో పెట్రోల్ కోసం ₹13,41,900, D1.5 డీజిల్ కోసం ₹14,52,900గా ఉంది. ఇది చాలా తక్కువ రేటు అనే చెప్పాలి.