Government Scheme రూ.50 కడితే రూ.35 లక్షలా? స్కీమ్ అదిరిపోయిందిగా!

Published : Mar 26, 2025, 08:00 AM IST

ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను తీసుకొస్తుంటాయి. అందులో అత్యుత్తమం అనదగ్గది పోస్టాఫీసు ధమాకా స్కీమ్. ఇందులో రూ.50 కడితే 5 ఏళ్లలో రూ.35 లక్షలు కేంద్రం ఇస్తుంది! దీనికి చేయాల్సిందల్లా దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లడమే. 

PREV
12
Government Scheme రూ.50 కడితే రూ.35 లక్షలా? స్కీమ్ అదిరిపోయిందిగా!
పోస్టాఫీసు ధమాకా పథకం

ఇందులో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ కాలానికి మంచి లాభాలు పొందవచ్చు. ప్రతి సంవత్సరం దాదాపు 8% నుంచి 8.5% వడ్డీ పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. కాబట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ టైమ్ 5 ఏళ్లు. కానీ 3 ఏళ్ల తర్వాత కూడా తీసుకోవచ్చు.

22

రూల్స్ ప్రకారం 12 నెలల డబ్బులు కట్టిన తర్వాత దాదాపు 50% వరకు లోన్ తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ధమాకా స్కీమ్‌లో రోజుకు రూ.50 కడితే రూ.35 లక్షల ఫండ్ రెడీ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories