కాశీలో సాధువుల శవాలను కాల్చరు. వారి శరీరాన్ని నీటిలో వదులుతారు లేదా పాతిపెడతారు. ఎందుకంటే సాధువుల శవాలు కూడా ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడాలని వారు ఇలా చేస్తారు.
కాశీలో చిన్న పిల్లల శవాలను కూడా కాల్చరు. ఒక పిల్లవాడు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే, ఆ శవాన్ని దహనం చేయరు. పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను దేవుడి స్వరూపంగా భావిస్తారు. ఈ కారణంగా ఆ శవాలను కాల్చడం కాశీలో నిషేధం.