తెలంగాణ ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది..
మీరు అర్హులైతే అధికారులు అడిగిన అన్ని పత్రాలను సమర్పించాలి. వాటిని ప్రభుత్వ అధికారులు చెక్ చేసి ధృవీకరిస్తారు. ఆ తర్వాత మీకు నెలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. ఈ సబ్సిడీ స్కీమ్ త్వరలోనే ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల ప్రజలు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.