జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచూ తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పులు.. అన్ని రాశులపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మార్చి 26వ తేదీన ఉదయం శుక్రుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. మేష రాశిలోకి అడుగుపెడుతున్నాడు ఏప్రిల్ 19వ తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు. దీని కారణంగా.. మూడు రాశుల వారికి ఊహించని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది . ఈ సమయంలో ఆ మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి, ఆ రాశులేంటో చూద్దాం..