హిందూ మంతలో శ్రావణ మాసాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ నెలలో ప్రతి సోమవారం శివుడు, చంద్రుడికి అంకింతం చేస్తూ ఉంటారు. అందుకే.. ఈ రోజుని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కాగా.. ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం అంటే.. ఆగస్టు 12వ తేదీన సప్తమి, అష్టమి రెండు తిథులు ఒకే రోజు వస్తున్నాయి. అది కూడా స్వాతి, వైశాఖ నక్షత్రాలతో కలిపి, శుక్ల యోగం, బ్రహ్మ యోగం కలిపి వస్తున్నాయి. వీటన్నంటిని కలయిక చాలా అరుదు. అందుకే.. ఈ ప్రభావం జోతిష్యశాస్త్రంలోని కొన్ని రాశులపై బలంగా పడుతోంది. కాకపోతే.. ఆ ప్రభావం చాలా సానుకూలంగా ఉంటుంది. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....