జోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. శనిని న్యాయానికి, కర్మలకు దేవుడుగా చెబుతూ ఉంటారు. మనం ఎల్లప్పుడూ న్యాయాన్ని అనుసరిస్తూ, మంచి పనులు చేసే వ్యక్తులకు శని దేవుడు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాడు. శని శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తికి చాలా అదృష్టం జరుగుతుంది. కానీ.. అదే అశుభ స్థానంలో ఉంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. అయితే... దీపావళి పండగ తర్వాత కుంభ రాశిలోకి శని గ్రహం అడుగుపెడుతుంది. ఈ కారణంగా... శష రాజయోగం ఏర్పడనుంది. దీని కారణంగా... కొన్ని రాశులవారికి అదృష్టం కలగనుంది. మరి.. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...