ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం సెప్టెంబర్ 21వ తేదీన సంభవించనుంది. ఇదే రోజున అమావాస్య కూడా రావడం గమనార్హం. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఇది. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంభవిస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్య రాశిలో ఉంటారు. మరి... ఈ గ్రహణం కారణంగా.... మూడు రాశుల వారికి చాలా మేలు జరగనుంది. మరి ఆ మూడు రాశులేంటో చూద్దాం....