వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, దేవతల గురువు అయిన బృహస్పతి ఒక నిరిష్ట కాలం తర్వాత తనన రాశిని మారుస్తాడు. దీని ప్రభావం 12 రాశులపై చాలా ఎక్కువగా పడుతుంది. అదృష్ట గ్రహమైన బృహస్పతి ప్రస్తుతం మిథున రాశిలో వక్రగమనంలో ఉంది. జూన్ 2026 వరకు అక్కడే ఉంటుంది. శుక్రుడు ప్రస్తుతం వృక్ష రాశిలో ఉన్నాడు. గురు, శుక్ర గ్రహాలు 150 డిగ్రీల కోణంలో ఉండి, షడష్టక దృష్టి యోగాన్ని సృష్టిస్తారు. ఈ యోగం మూడు రాశులకు ఊహించని ప్రయోజనాలు కలిగించనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం....