Rahu Transit: మే 18 తర్వాత నుంచి ఈ రాశుల లైఫ్ మొత్తం మారిపోయినట్లే..!
రాహువు కుంభ రాశిలోకి అడుగుపెట్టడం వల్ల కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. జోతిష్యశాాస్త్రం ప్రకారం, ఈ మార్పు ధనస్సు, సింహం, కుంభ, మేష రాశుల వారికి అనేక విధాలేగా లాభాన్ని తీసుకురానుంది. ఈ రాశుల వారికి ఏది పట్టుకున్నా బంగారమే కానుంది.