జోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువును మోసపూరిత గ్రహంగా పరిగణిస్తారు. ఈ రాహువు తన స్థానం మార్చుకున్న ప్రతిసారీ.. ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ప్రస్తుతం రాహువు కుంభ రాశిలో ఉన్నాడు. త్వరలో మకర రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని కారణంగా మూడు రాశుల అదృష్టం రెట్టింపు కానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం....