జోతిష్యశాస్త్రంలో గురు, శుక్ర గ్రహాలను శుభ గ్రహాలుగా పరిగణిస్తారు. గురువు మృగశిర నక్షత్రంలో, శుక్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించనున్నారు. ఈ రెండు గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి బలాన్ని తీసుకురానుంది.ముఖ్యంగా ధనయోగం తీసుకురానుంది.ఈ యోగం వచ్చే నెల 31వ తేదీ వరకు అంటే మే 31వ తేదీ వరకు ఉంటుంది. మరి, ఈ యోగం ఏయే రాశులకు లాభం చేకూరుస్తుందో తెలుసుకుందాం..