గ్రహాల మార్పులు..
జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూ ఉంటాయి. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి. ఈ మారే క్రమంలో రెండు రాశుల మధ్య ఏర్పడో కోణం కూడా రాశులపై ప్రభావితం చూపిస్తుంది. జూన్ 15వ తేదీన గురు, శని గ్రహాలు 90 డిగ్రీల కోణంలో ఏర్పడ్డాయి. దీని కారణంగా కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా నాలుగు రాశులకు చాాలా మేలు జరగనుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు మరీ ఎక్కువగా కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూసేద్దాం..