ఈ 3 రాశులకు పండగే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 15, మహా శివరాత్రి రోజున గ్రహాల సంచారంలో చాలా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. సుమారు 300 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గ్రహాలు అరుదైన స్థానాల్లోకి చేరుకున్నాయి. 4 పెద్ద రాజయోగాలు, 12 శుభ యోగాలు ఒకేసారి ఏర్పడినట్లు పండితులు చెబుతున్నారు. కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కలిసి చతుర్గ్రాహి యోగాన్ని సృష్టించడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన కాలం మొదలైందని వివరిస్తున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.