జోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట సమయాల్లో సంచరిస్తాయి. త్రిగ్రహి, చతుర్ర్గహి యోగాలను ఏర్పరుస్తాయి. ఇది మానవ జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. డిసెంబర్ లో ధనస్సు రాశిలో బుధుడు, సూర్యుడు సంచరిస్తాడు. దీని తర్వాత కుజుడు, శుక్రుడు సింహ రాశిలోకి అడుగుపెడతారు. దీని కారణంగా ధనస్సు రాశిలో చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది. దీనికారణం గా మూడు రాశుల జీవితం స్వర్ణమయం అవుతుంది. సంపద పెరుగుతుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...