జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు సరైన సమయంలో తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. దాని ప్రభావం అన్ని రాశులపై కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం సూర్యుడు, అంగారకుడు మకర రాశిలో సంచరిస్తున్నారు. త్వరలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు, అంగారకుడి సంయోగం శ్రవణా నక్షత్రంలో ఏర్పడనుంది. ఒకేసారి నాలుగు గ్రహాలు శ్రవణా నక్షత్రంలో కలవడం ఐదు రాశుల వారికి అనేక ప్రయోజనాలను కలిగించనుంది. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...