నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను సీఐడీ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.ఈ లేఖ ఎన్నికల సంఘం కార్యాలయంలో తయారు కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. ఎస్ఈసీ కార్యాలయంలో ఉపయోగించిన ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లను పరిశీలించిన తర్వాత ఈ రిపోర్టును ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను సీఐడీ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.ఈ లేఖ ఎన్నికల సంఘం కార్యాలయంలో తయారు కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. ఎస్ఈసీ కార్యాలయంలో ఉపయోగించిన ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లను పరిశీలించిన తర్వాత ఈ రిపోర్టును ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.