కాగా, ఏపీలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. అలాగే ఏపీసెట్, యూజీసీ నెట్, లేదా పీహెచ్డీ ఉత్తీర్ణులు అయిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు, డెమో లెక్చర్ ఆధారంగా జరుగుతుంది. సంబంధిత కాలేజీలు ప్రిన్సిపాల్లు లేదా అధికారిక వెబ్సైట్ల ద్వారా గెస్ట్ లెక్చరర్లకు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తుంటారు.