కూటమి ఎన్నికల హామీలు :
'దీపం' పథకంలో భాగంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు
చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం
ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి రూ.1,500 సాయం
మహిళలందరికీ ఉచితంగానే ఆర్టిసి బస్సులో ప్రయాణించే సౌకర్యం.
యువగళం పేరుతో రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు. అలాగే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి
రైతులకు సంవత్సరానికి రూ.20 వేల పెట్టుబడి సాయం.
ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేసేందుకు కుళాయి ఏర్పాటు
బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం.