చార్జీషీట్లో భారతి పేరు, ఎవరు లీక్ చేశారు: జగన్ బహిరంగ లేఖ పూర్తి పాఠం

Published : Aug 10, 2018, 06:21 PM ISTUpdated : Sep 09, 2018, 11:33 AM IST
చార్జీషీట్లో భారతి పేరు, ఎవరు లీక్ చేశారు: జగన్ బహిరంగ లేఖ పూర్తి పాఠం

సారాంశం

వైఎస్ భారతికి ఈడీ కేసులతో  ఎలాంటి సంబంధం ఉందని వైసీపీ చీప్ జగన్ ప్రశ్నించారు. జగన్ సతీమణి భారతికి ఈడీ సమన్లు అంటూ  వచ్చిన  వార్తలపై  జగన్ మండిపడ్డారు. ఈ విషయమై ఏపీ ప్రజలకు జగన్ బహిరంగ లేఖ రాశారు.

అమరావతి: వైఎస్ భారతికి ఈడీ కేసులతో  ఎలాంటి సంబంధం ఉందని వైసీపీ చీప్ జగన్ ప్రశ్నించారు. జగన్ సతీమణి భారతికి ఈడీ సమన్లు అంటూ  వచ్చిన  వార్తలపై  జగన్ మండిపడ్డారు. ఈ విషయమై ఏపీ ప్రజలకు జగన్ బహిరంగ లేఖ రాశారు.

తన సతీమణి భారతిని కూడ కోర్టుల చుట్టూ తిప్పేందుకు కంకణం కట్టుకొన్నారా అని ఆయన ప్రశ్నించారు. తమ కుటుంబంపై బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ఈడీలో చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పనిచేసే ఇద్దరు అధికారులు ఉన్నారని చెప్పారు. 

 

వైఎస్ జగన్ రాసిన లేఖ పూర్తి పాఠమిది

ఈ వార్తలు చదవండి

ముద్దాయిగా భారతి వార్తాకథనాలు: స్పందించిన వైఎస్ జగన్

ముద్దాయిగా వైఎస్ భారతి: ఎందుకు?

జగన్ అక్రమాస్తుల కేసులో ట్విస్ట్: ముద్దాయిగా భారతి

PREV
click me!

Recommended Stories

Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu
YS Jagan Attends Wedding: నూతన వధూవరులను ఆశీర్వదించిన వై ఎస్ జగన్ | Asianet News Telugu