జూలైలో వైసీపీ ప్లీనరీ

Published : May 05, 2017, 10:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
జూలైలో వైసీపీ ప్లీనరీ

సారాంశం

విజయవాడలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగబోతోంది. జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అంతుకు ముందు అంటే జూన్ 19, 20, 21 తేదీల్లో జిల్లాల స్ధాయిలో ప్లీనరీ జరుగుతుందన్నారు.

విజయవాడలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగబోతోంది. జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అంతుకు ముందు అంటే జూన్ 19, 20, 21 తేదీల్లో జిల్లాల స్ధాయిలో ప్లీనరీ జరుగుతుందన్నారు. అదే విధంగా ఈనెలాఖరులోగా నియోజకవర్గస్ధాయి సమావేశాలు కూడా నిర్వహించకుంటామని చెప్పారు. జిల్లాస్ధాయి సమావేశాల్లోనే రాష్ట్రస్ధాయి సమస్యలు, పరిష్కారాలు తదితరాలపై కూలం కుషంగా చర్చించనున్నట్లు ఉమ్మారెడ్డి చెప్పారు.వీళ్లు ప్లీనరీ జరపాలని అనుకుంటున్నారు సరే ఇంతకీ ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్నది కీలకం.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం