మినీ బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

Published : Feb 25, 2021, 10:58 AM ISTUpdated : Feb 25, 2021, 11:01 AM IST
మినీ బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

సారాంశం

అదుపుతప్పిన మినీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుడుపల్లి మెడికల్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలోని  గుడుపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన మినీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుడుపల్లి మెడికల్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది.

 స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

PREV
click me!

Recommended Stories

Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో భట్టివిక్రమార్క కుటుంబం | Deputy CM | Asianet News Telugu
ఈరెండు హాస్పిటళ్ళ అభివృద్దికి 5 కోట్లు | Pemmasani Speech | Medical Equipments | Asianet News Telugu