వైసీపీలో చేరిన పాముల

Published : Apr 22, 2017, 12:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
వైసీపీలో చేరిన పాముల

సారాంశం

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పాముల తన మద్దతుదారులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు.

తెలుగుదేశంపార్టీ బలంగా ఉందనుకుంటున్న తూర్పు గోదావరి జిల్లా నుండి కూడా వైసీపీలోకి చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు పి. గన్నవరం ఎంఎల్ఏగా గెలిచిన పాముల రాజేశ్వరిదేవి శనివారం వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పాముల తన మద్దతుదారులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. పాముల 2004, 2009లో ఎంఎల్ఏగా గెలిచారు.

PREV
click me!

Recommended Stories

LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu
తందనానా–2025’ విజేతలకు సీఎం చంద్రబాబు బంగారు పతకాలు | Indian Cultural Heritage | Asianet News Telugu