సుష్మాస్వరాజ్ కి విజయసాయి రెడ్డి లేఖ

Published : May 15, 2019, 01:35 PM IST
సుష్మాస్వరాజ్ కి విజయసాయి రెడ్డి లేఖ

సారాంశం

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కి... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఏజెంట్ల చేతిలో బందీలుగా ఉన్నఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులు విడిపించాలంటూ ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కి... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఏజెంట్ల చేతిలో బందీలుగా ఉన్నఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులు విడిపించాలంటూ ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ధనశేఖర్‌ అనే ఏజెంట్‌ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి...ఆ యువకులను మలేషియా తీసుకు వెళ్లాడని, అక్కడ వాళ్ల పాస్‌పార్ట్‌లు లాక్కొని బందీలుగా చేశాడని, వారిని విడిపించాలంటూ విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్‌ను కోరారు.

PREV
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu