కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కి... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఏజెంట్ల చేతిలో బందీలుగా ఉన్నఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు యువకులు విడిపించాలంటూ ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కి... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఏజెంట్ల చేతిలో బందీలుగా ఉన్నఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు యువకులు విడిపించాలంటూ ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ధనశేఖర్ అనే ఏజెంట్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి...ఆ యువకులను మలేషియా తీసుకు వెళ్లాడని, అక్కడ వాళ్ల పాస్పార్ట్లు లాక్కొని బందీలుగా చేశాడని, వారిని విడిపించాలంటూ విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ను కోరారు.