మద్యం మత్తులో వాగు దాటేందుకు యత్నం.. చూస్తుండగానే కొట్టుకుపోయాడు

Siva Kodati |  
Published : Jul 26, 2022, 02:15 PM IST
మద్యం మత్తులో వాగు దాటేందుకు యత్నం.. చూస్తుండగానే కొట్టుకుపోయాడు

సారాంశం

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఓ వ్యక్తి వరదలో గల్లంతయ్యాడు. తూర్పు కాలువలో గుటాలకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తుల్లో వాగు దాటేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఓ వ్యక్తి వరదలో గల్లంతయ్యాడు. తూర్పు కాలువలో గుటాలకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తుల్లో వాగు దాటేందుకు యత్నించాడు. అయితే వాగు ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో నాగేశ్వరరావు వరద నీటిలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు