మద్యం మత్తులో వాగు దాటేందుకు యత్నం.. చూస్తుండగానే కొట్టుకుపోయాడు

Siva Kodati |  
Published : Jul 26, 2022, 02:15 PM IST
మద్యం మత్తులో వాగు దాటేందుకు యత్నం.. చూస్తుండగానే కొట్టుకుపోయాడు

సారాంశం

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఓ వ్యక్తి వరదలో గల్లంతయ్యాడు. తూర్పు కాలువలో గుటాలకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తుల్లో వాగు దాటేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఓ వ్యక్తి వరదలో గల్లంతయ్యాడు. తూర్పు కాలువలో గుటాలకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తుల్లో వాగు దాటేందుకు యత్నించాడు. అయితే వాగు ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో నాగేశ్వరరావు వరద నీటిలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

YCP Demands: బస్సు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి టీడీపీ 20lakshs ఇవ్వాలి | Asianet News Telugu
Markapuram Bus Accident : ప్రమాదమని తెలిసినా..మార్కాపురం బస్సుఘటనలో తప్పెవరిది?| Asianet News Telugu