మద్యం మత్తులో వాగు దాటేందుకు యత్నం.. చూస్తుండగానే కొట్టుకుపోయాడు

Siva Kodati |  
Published : Jul 26, 2022, 02:15 PM IST
మద్యం మత్తులో వాగు దాటేందుకు యత్నం.. చూస్తుండగానే కొట్టుకుపోయాడు

సారాంశం

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఓ వ్యక్తి వరదలో గల్లంతయ్యాడు. తూర్పు కాలువలో గుటాలకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తుల్లో వాగు దాటేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఓ వ్యక్తి వరదలో గల్లంతయ్యాడు. తూర్పు కాలువలో గుటాలకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తుల్లో వాగు దాటేందుకు యత్నించాడు. అయితే వాగు ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో నాగేశ్వరరావు వరద నీటిలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

CM చంద్రబాబుతో బాలయ్య మూవీస్ డైరెక్టర్స్ | Basavatarakam Cancer Hospital Silver Jubilee Celebrations
Balayya Powerful Speech: క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో బాలయ్య స్పీచ్ పూనకాలే | CM Chandrababu Naidu