జువ్వలదిన్నె మత్స్యకారుల ఘటనపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. మత్స్యకారులకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని తెలిపారు.