తిరుమలకు వెళుతున్న జగన్

Published : Nov 03, 2017, 08:22 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
తిరుమలకు వెళుతున్న జగన్

సారాంశం

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుమలకు చేరుకుంటున్నారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రజా సకల్ప యాత్ర 6వ తేదీ ప్రారంభమవుతున్న నేపధ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సుల కోసం తిరుమలకు వెళుతున్నారు. ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకుంటున్న జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం బ్రేక్ లో వెంకన్నను దర్శించుకుంటారు. తర్వాత మధ్యాహ్న సమయంలో కడపకు బయలుదేరుతారు.

 

PREV
click me!

Recommended Stories

జగన్ ఇంటి ముందు నుంచే లోకేష్ మాస్ సవాల్ | Nara Lokesh At Tadepalli Palace | Asianet News Telugu
పాయకరావుపేట పాపమ్మ ట్రాక్ రికార్డ్ చూసుకో: YSRCP leader Shyamala on Home minister Anitha Vangalapudi