ట్రాన్స్‌ట్రాయ్ స్కామ్ : రాయపాటి, శ్రీధర్ బ్యాంక్ లాకర్లు తెరిచిన ఈడీ.. కిలోల కొద్ది బంగారం స్వాధీనం

Siva Kodati |  
Published : Aug 21, 2023, 08:03 PM IST
ట్రాన్స్‌ట్రాయ్ స్కామ్ : రాయపాటి, శ్రీధర్ బ్యాంక్ లాకర్లు తెరిచిన ఈడీ.. కిలోల కొద్ది బంగారం స్వాధీనం

సారాంశం

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ సిబ్బంది ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. ఈ సందర్భంగా చెరుకూరు శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో కిలోలకొద్ది బంగారం పట్టుబడింది.

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ సిబ్బంది ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. ఈ సందర్భంగా చెరుకూరు శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో కిలోలకొద్ది బంగారం పట్టుబడింది. 9.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల బంగారు నాణేలు, రూ.కోటిన్నర విలువైన బంగారు కడ్డీలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, గుంటూరు సహా 9 ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీ ఎంపీ రాయపాటితో పాటు శ్రీధర్ బ్యాంక్ లాకర్లను ఈడీ అధికారులు తెరిచారు. 

PREV
click me!

Recommended Stories

వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?