ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అన్నదాత-సుఖీభవ’ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపారు.