ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మాట విన్నానని, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని వెల్లడించారు.