విశాఖపట్నంలో అంగన్వాడీ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరును అభినందించారు.