పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలివే... పార్టీ అధికారిక ప్రకటన

Published : Feb 24, 2021, 12:50 PM ISTUpdated : Feb 24, 2021, 12:54 PM IST
పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలివే... పార్టీ అధికారిక ప్రకటన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 

ఏపీలో మొత్తం సర్పంచులు 1209, ఉప సర్పంచ్ పదవులు 1576, వార్డులు 4456 గెలిచామని జనసేన పార్టీ వెల్లడించింది. అంతేకాదు మొత్తం మీద 27 శాతం విజయాల్ని సొంతం చేసుకున్నామని తెలిపింది.

అంతేకాదు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పార్టీ మద్ధతుదారులు సాధించిన విజయాల్ని లెక్కలతో సహా జనసేన పేర్కింది. 

PREV
click me!

Recommended Stories

Tirupati Darshan Tips : కేవలం 30 నిమిషాల్లో శ్రీవారిని దర్శించుకొండి, ఈ ఫాస్ట్ ట్రాక్ దర్శనం ఫ్రీ.. ఎలాగో తెలుసా?
ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది | YS Jagan Visits Visakhapatnam to Console Families