పీకలదాకా తాగి డ్రైవింగ్: కానిస్టేబుల్‌ బైకికి యువకుడు బలి.. ఎస్పీ సీరియస్

Siva Kodati |  
Published : Dec 30, 2021, 06:26 PM IST
పీకలదాకా తాగి డ్రైవింగ్: కానిస్టేబుల్‌ బైకికి యువకుడు బలి.. ఎస్పీ సీరియస్

సారాంశం

ఒంగోలులో (Ongole) ఏఆర్ కానిస్టేబుల్ (ar constable) డ్రంకెన్ అండ్ డ్రైవ్‌కు (drunken drive) ఓ యువకుడు (hit and run case) బలయ్యాడు. పీకలదాకా మద్యం తాగి అతి వేగంగా బైక్‌పై వెళుతూ ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ ఓ యువకుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యవకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఒంగోలులో (Ongole) ఏఆర్ కానిస్టేబుల్ (ar constable) డ్రంకెన్ అండ్ డ్రైవ్‌కు (drunken drive) ఓ యువకుడు (hit and run case) బలయ్యాడు. పీకలదాకా మద్యం తాగి అతి వేగంగా బైక్‌పై వెళుతూ ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ ఓ యువకుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యవకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడిని దినేశ్‌గా గుర్తించారు. ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ మాలిక్ గార్గ్ వరకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. ప్రమాద ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఒంగోలు డీఎస్పీని ఆదేశించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
YS Jagan Meets Vizag Steel Plant Tragedy Victims: స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా.. వైఎస్ జగన్