Sanitation Workers: మనదేశంలో పారిశుద్ద్య కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 347 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారని, ఇలాంటి మరణాలు ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.