శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కు ఉడుము అంతరాయం కలిగించింది. లంక ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఒక ఉడుము బౌండరీ లైన్ దాటి మైదానంలోకి వచ్చింది. ఎటువైపు వెళ్లాలో తెలియక అటు ఇటూ తిరిగింది. దీంతో అప్రమత్తమైన అంపైర్లు మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు.