Nandyala: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో కొంతమంది యువకులు పాకిస్తాన్ జెండాను జాగ్రత్తగా తీసిపెట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా పలువురు యువకులు నడుచుకోవడం చర్చనీయాంశంగా మారింది.