పెళ్లి బృందం లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు దుర్మరణం చెందగా 11మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. ఈ ఘోరం నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.