CM Revanth Reddy : మూసీ నది అభివృద్ధి ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మూసీ అభివృద్ధి పనులపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.