గ్రీన్ ఇండియా ఛాలెంజ్... సిబిఐ మాజీ జేడితో కలిసి మొక్కలు నాటిన శంకర్ మహదేవన్

Naresh KumarUpdated : Aug 22 2022, 03:50 PM IST

హైదరాబాద్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 

 హైదరాబాద్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం కోసం హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహదేవన్ మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ, స్నేహితుడు రాజుతో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రవేశపెట్టిన గ్రీస్ ఇండియా  ఛాలెంజ్ లో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు శంకర్ మహదేవన్. మొక్కలు ప్రాణవాయువకు ఆక్సిజన్ ను అందించడమే కాదు వాటి ఆకుల సవ్వడి, గాలి శబ్దం అద్భుతమైన సహజసిద్ద సంగీతాన్ని సృష్టిస్తుందని శంకర్ మహదేవన్ పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, గాయని శ్రేయా ఘోషల్, వాయిద్యకారుడు శివమణి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని మహదేవన్ ఛాలెంజ్ విసిరారు. 

04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly