కూతురి సమాధి వద్ద జన్మదిన వేడుకలు.. కంటతడి పెట్టిస్తున్న తల్లి ఆవేదన..

కూతురి సమాధి వద్ద జన్మదిన వేడుకలు.. కంటతడి పెట్టిస్తున్న తల్లి ఆవేదన..

Published : Oct 08, 2022, 10:01 AM IST

జగిత్యాల : జగిత్యాల జిల్లా వెలుగటూర్ మండల కేంద్రానికి చెందిన కొప్పుల రాజు, రసజ్ఞ దంపతుల నాలుగేళ్ల కూతురు జ్ఞానన్వి గత నెల 8న విష జ్వరంతో మృతి చెందింది. 

జగిత్యాల : జగిత్యాల జిల్లా వెలుగటూర్ మండల కేంద్రానికి చెందిన కొప్పుల రాజు, రసజ్ఞ దంపతుల నాలుగేళ్ల కూతురు జ్ఞానన్వి గత నెల 8న విష జ్వరంతో మృతి చెందింది. గురువారం ఆ చిన్నారి పుట్టిన రోజు కావడంతో పుట్టెడు దుఃఖంలో ఆ తల్లిదండ్రులు కూతురి సమాధి వద్దకువెళ్లి పుట్టినరోజు వేడుకలు చేశారు. కేకు మీద ఆ చిన్నారి ఫోటో ముద్రించి జన్మదిన వేడుకలను జరిపారు. ఫోటోకు కేక్ తినిపిస్తూ తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

12:05IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu
07:02CM Revanth Reddy VS BJP Leaders | Congress VS BJP | Telangana Politics | Asianet News Telugu
03:35CM Revanth Reddy Vs BJP Chief Ramchander Rao | Congress VS BJP | Telangana | Asianet News Telugu
38:46CM Revanth:ఆనాడు వచ్చినోళ్ళు KCR ని తిట్టారు ఈరోజు రానోళ్లు నన్ను తిడుతున్నారు | Asianet News Telugu
04:45Telangana Leaders React Pavan Comments: పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ లీడర్స్ ఫైర్ | Asianet News Telugu
05:02Drunk Woman Creates Ruckus at Midnight| అర్ధరాత్రి మత్తులో యువతి రచ్చ రచ్చ | Asianet News Telugu
17:40CM Revanth Reddy Pressmeet: కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి| Asianet News Telugu
26:27KA Paul Pressmeet: కేసీఆర్ నా మాట వినలేదు అందుకే ఓడిపోయాడు:KA పాల్ | Asianet News Telugu
03:06India First Rocket Manufacturing Factory In Hyderabad | Skyroot Infinity Campus| Asianet News Telugu
33:20Kalvakuntla Kavitha Pressmeet: కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లియ్యలే | Asianet News Telugu