Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu

Published : Jan 25, 2026, 01:00 PM IST

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమాచారం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.